News
పుష్కర ఘాట్ను పరిశీలించిన రావెల
మంత్రి రావెల కిషోర్ బాబు ఈ రోజు ఉదయం రాజమండ్రి పుష్కర ఘాట్ను పరిశీలించారు. గోదావరి మహా పుష్కరాలు ఈ రోజుతో ముగియనుండటంతో పుష్కర ఘాట్ల వద్ద భక్తుల తాకిడి అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో పుష్కర ఘాట్లను సందర్శించిన ఆయన అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అంతే కాకుండా అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘట్టాలను శుభ్రం చేశారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








